[0:06]ఆంధ్రావనిలో కృష్ణవేణి పరివాహక ప్రాంతం కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు మండలంలో రమణీయ ప్రకృతి నడుమ చారిత్రక స్వాతంత్ర సమరయోధుల గ్రామం కొణకంచి. విజయవాడ హైదరాబాద్ మహానగరాలను కలిపే తొమ్మిదవ నంబరు జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కొణకంచి గ్రామం. పుణ్యక్షేత్రం వేదాద్రికి చేరాలంటే ఈ గ్రామం నుంచి కూడా వెళ్ళవచ్చు. మేజర్ పంచాయితీ కొణకంచి గ్రామం. నడిబొడ్డున 60 అడుగుల స్వాతంత్ర విజయ స్తూపం టీవీగా నిలిచి స్వాగతం పలుకుతూ ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల చారిత్రక మహిమాన్విత దేవళం ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం. ఆలయ మండపం ముంగిటలో 35 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం విశేషమైనది. ఇలాంటి స్తంభం ఇంత ఎత్తైనది ఏకశిలా రూపం మరెక్కడా మనం చూడలేము. పుణ్యక్షేత్రం వేదాద్రికి చేరాలంటే ఈ గ్రామం నుంచి కూడా వెళ్ళవచ్చు. అహసప్తమ్యా శుభవాసరావా సరస్తో బ్రహ్మవాసరే భవే నక్షత్రే శుభయోగే శుభగ్రహయే శుభవిశేషణ విశిష్టాయా శుభభీమాద్గార వదఘోష్ణోష పద్మశ్రీ గ్రామవాసశ్య క్షమశ్రీ భవ్యయాధువశ్యాభూద్గేద్ధాన్ శోభయజ్ఞరాష్ట్ర సరస్వగతసనాం స్థాదేవతా అనుగ్రహ కటాక్ష సిద్ధీరస్తు అభిజ్రవ సనందేస్తు.
[2:08]హేమన్యముధ పద్భక్షాయతే సహపోష్య పుష్య భిష్టమాదలు రాతిపనెం దయానియా శాస్త్రవతేన సహస్రా సహస్రత. సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులు భక్తులకు నిత్యం అభయ వైభవ దేవేరులు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆంజనేయ స్వామి నిర్మాణం మూడు దశలలో అభివృద్ధి చెందినది. ఒకటిన్నర శతాబ్దం క్రితం వరకు ఆలయం చాలా సూక్ష్మంగా ఉండేది. 100 గజాల స్థలం మధ్యలో ఆరు అడుగుల మట్టి దిబ్బపై స్వామి మూల విరాట్ ఒక్కటే స్థాపితమై ఉండి చుట్టూ గోడలతో ఇరుకైన గదిలో ఉండేది. నాలుగు నిలువు రాళ్ళను నిలబెట్టి పైన రాతి బండలను కప్పుగా పెట్టి ఉంచిన స్థితి.
[3:06]మూల విరాట్ ప్రసన్నాంజనేయ స్వామి వారి పక్కనే ఉన్న సూక్ష్మ విగ్రహం ఈ ప్రాంతంలో కోట నిర్మాణ పునాదులలో లభ్యమైంది.
[3:25]అహసప్తమ్యా శుభవాసరావా సరస్తో బ్రహ్మవాసరే భవే నక్షత్రే శుభయోగే శుభగ్రహయే శుభవిశేషణ విశిష్టాయా శుభభీమాద్గార వదఘోష్ణోష పద్మశ్రీ గ్రామవాసశ్య క్షమశ్రీ భవ్యయాధువశ్యాభూద్గేద్ధాన్ శోభయజ్ఞరాష్ట్ర సరస్వగతసనాం స్థాదేవతా అనుగ్రహ కటాక్ష సిద్ధీరస్తు అభిజ్రవ సనందేస్తు.
[3:52]హేమన్యముధ పద్భక్షాయతే సహపోష్య పుష్య భిష్టమాదలు రాతిపనెం దయానియా శాస్త్రవతేన సహస్రా సహస్రత. క్షమేష్వాయుధక నిద్రదోహయానాదూహాపహృదయోజమానయ మారుదాహానదస్తా సహస్రమున్నహసా అజిద్వ స్నేరుషధేయ దేవతారే నమః జ్ఞానాధిగ పరిమాన త్రపుష్ణాంజలి అష్టనందనేషు పాశమేమహి సమర్పయామి. ఓం కృష్ణహర త్రనేత్రే విశేషనాభీరమేన ప్రయోదయాతు తద్వయం భర్గే దేమహి శ్రంగియామినో రుద్రమస్తా పద్వసంతి. సువస్యయా సహస్రేణన స్థాదేన త్రయేదాయో ధనస్సేన మహే మహస్సః శ్రవశ్య వస్యస్య విదమస్తా వదధ్యంనమః కామ కాతయనే విధవే మహి శాస్తృనాం త్రాదితాయేన విద్యామేయ దయాతు తన్న ప్రచోదయాతు. అం అవశర నైవేద్యం సమర్పయామి. ధ్వనిష్టావదాహామ్యని ధనష్టావదాహామ్యని ధనష్టావదాహామ్యని ధనష్టావదాహామ్యని నమోహరతయేశాయ తే నమః
[4:53]ఈ ఆంజనేయుని ఆకృతి బహు నిర్మలం. దర్శించ వచ్చే భక్తులకు అభయమిస్తూ ఉంటారు. గ్రామస్థులే కాక పరివాహక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ స్వామి వారిని దర్శించుకొని ప్రదక్షణలు గావించి స్వామి వారి కృపను పొందుతూ ఉంటారు. స్వామివారి పేరు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయము. అప్పటి నుంచి కూడా నిత్య దీపారాధన ఇచ్చేటువంటి ఒక పూజని చేర్చి దారంతోనే ఇచ్చిన వేదన చిత్తాదరణ చేయడం వస్తూ ఉన్నది. ప్రతి మంగళవారం కూడా ఒక 30 మంది గోత్రనామాలతో స్వామి వారికి పూజ చేయించడం జరుగుతుంది. ఎంత పౌరవకలైనటువంటి స్వామి వారు ఎందుకంటే ఇక్కడ మండల రోజులు కూడా ప్రదక్షణ చేసినట్లయితే రాలిజూలు అనేటువంటిది సమాన పారదోలేటువంటి శక్తి గల స్వామివారు. మరి సంతాను అయినటువంటి సంతానం ప్రాప్తి రోజు ప్రదక్షణ చేసినట్లయితే నాకు ప్రాప్తి రోజు నేను చిన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా ఆడుకునేవాళ్ళం. మట్టి గోడలు ఉండేటువంటి ఒక మండపం పురాతన దేవాలయం ఉంటుంది. కానీ అప్పటి నుంచి కూడా మేము చిన్నప్పుడు అప్పటి నుంచి ఈ గూడే శివరాత్రి ఆ రోజుల్లోనే ఒక నాప రాయి ధ్వజస్తంభం ఉండేది. దాన్ని పెద్దలందరూ సమావేశం అయి అది బాగా లేదని దాన్ని తీసేసి దీన్ని దీన్ని బాగానే పేరు వచ్చి సంబం చేశారు. అప్పటి నుంచి దేవుడికి మా అన్నదానం కూడా వస్తున్నారు. భక్తులు విశేషంగా వచ్చి ఆకర్షిస్తున్న వాళ్ళు ఉండరు. మరి మండల రోజులు ప్రదక్షిణ చేసి మరి ఆంజనేయ స్వామి కృపను పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి అప్పటి దేవాలయానికి పెద్దలు కోరుకొని మేము 100 సంవత్సరాలు దీన్ని చేయాలి దేవాలయం కూడా అభివృద్ధి చేశారు. కానీ దేవుడికి మాన్యాలు ఏమీ లేవు పూజారి గారికి ఈ భక్తుల సహాయంతోటే ఈయన నడుస్తున్నారు.
[7:13]వీళ్ళకి వచ్చే రొప్పు లేని వాళ్ళు పోతా పోత గుడి బజార్లో ఉండేవాళ్ళు నమస్కారం చేసుకుంటారు. ఈ ఆలయం బహు పురాతనమైంది అనడానికి ఆధారాలు ఇక్కడ లభ్యమైన శిలా శాసనాలివి. పురావస్తు శాఖ వారు శిలా శాసనాలను భద్రపరిచారు.
[7:34]ఇక్కడ ఉన్నది అతి పెద్ద శిలా శాసనం. స్వామి పరమ భక్తుడు అయిన కీర్తిశేషులు నర్ర యజ్ఞనారాయణ ఆనాడే వెయ్యి రూపాయల ఖర్చుతో ఆలయ రూపురేఖలను మార్చుతూ చుట్టూ పటిష్టమైన గోడలు, మండపం గోపురం సగం వరకు నిర్మాణాలు కావించారు. ఆ తర్వాత కీర్తిశేషులు అనుమల ఆదినారాయణ అనే భక్తుడు ఆలయగోపురం పూర్తి చేశారు. గ్రామ రైతు కీర్తిశేషులు మాదాల వెంకటస్వామి చేతుల మీదుగా ప్రస్తుతాలయ రూపం వచ్చింది. ఈ స్వామివారి విశిష్టత చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు గీతా పారాయణం గాని దశర వచ్చిన అంటే లలితా సహస్రనామాలు అన్ని చదువుకుంటూ ఉంటారండి మేము. హనుమత్ జయంతి రోజు గాని అన్ని పారాయణ హనుమాన్ చాలీసా అన్ని పారాయణం చేసుకుంటూ ఉంటాము. కార్తీక మాసం వచ్చినా కూడా ఏ ఏ వారం మంగళవారం ప్రతి వారం ఒక మంగళవారం కూడా అందరూ భక్తులందరూ మా నాన్నగారు మా తాతగారు మేము కూడా మా వంశపరంపరంగా కూడా మేము ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న యువకులు ఎవరైనా గాని కొత్త వెహికల్స్ ఏమైనా కొన్న కూడా తప్పని పూజ చేస్తారు మంచిది అని చెప్పేసి. అది ఉందంటే ఇతర గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ ఒక నమ్మకం ఉంది స్వామి వారి మీద. కంపల్సరీగా ఒక లారీలు కొన్నా గాని ఏమైనా ఫోర్ వీల్స్ టూ వీల్స్ ఏమైనా కొన్నా గాని కంపల్సరీగా ఇక్కడ చేపించుకునే వాళ్ళు మంచిదని చెప్పేసి. ఆరోగ్యం బాలేక తలతిరుగుడు లాంటి శుశ్రూష చేసి వైద్యాన్ని చేయించుకున్నా. ఈ ఊర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గారి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి రోజు ఒక 40 రోజులు అంటే ఒక మండలం చేయమన్నారు. మాకు ఆరోగ్యం స్థిగత పడింది 1956 నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు మళ్ళీ నాకు అటువంటి జబ్బు రాలేదు. ఈ ఆలయం బహు పురాతనమైంది అనడానికి ఆధారాలు ఇక్కడ లభ్యమైన శిలా శాసనాలివి. ఆలయానికి సంబంధించి మాన్యపు భూములు గాని స్వామి వారికి బంగారు నగలు గాని లేవు. అనేక మంది గతతరం, ఈతరం గ్రామ పెద్దలు ముఖ్యంగా కొణకంచి వెంకటప్పయ్య, కొణకంచి వెంకటరామనర్సయ్య, సిరిపురం బాపనయ్య, రేపాలు శేషయ్య, చిన్నం చిన్నయ్య, కాకుమాను రామకోటేశ్వరరావు, చిన్నం లక్ష్మీనారాయణ, చిన్నం భాస్కరరావు, భువనగిరి సత్యనారాయణ మొదలగు వారు ఎంతో మంది ఆలయం నేడు ఉన్న రూపురేఖలు తీసుకురావటానికి కృషి చేశారు.
[10:27]శ్రీ కాకుమాను వెంకటేశ్వరరావు ఆలయానికి ప్రస్తుత మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.
[10:42]వేంగి చాలుక్య భూపతులలో రెండవ విజయాదిత్యుడు తమిళనాడులోని కంచి నుండి ఈ కొణకంచి ప్రాంతం వరకు 108 శివాలయాలు నిర్మించిన గొప్ప శివ భక్తుడు. కొణకంచిలో నిర్మించిన శివాలయం అనేక విశిష్టతలు కలిగినది. విజయాదిత్య మహారాజుకు రాజనరేంద్ర అనే బిరుదు నామం కూడా ఉన్నందున ఇక్కడ మహాదేవుడు శ్రీ రాజనరేంద్ర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. ఆలయ గర్భగుడి గోపుర శిఖరాలు 12వ శతాబ్దం కాలము నుండి చెక్కుచెదరక నిలిచే ఉన్నాయి. ముఖ మండపం, ధ్వజ స్తంభాలు ఈ తరం భక్తులు ఏర్పాటు చేసినవి. రాజనరేంద్ర స్వామి ఆలయం విశాలమైన ఆవరణలో నిర్మితమైంది. కొణకంచి గ్రామస్థులు స్నేహ ఐకమత్యానికి ప్రతీకలు. ఆలయాల పునరుద్ధరణలో అందరూ ఏకమై విరాళాలు సమీకరించి ప్రతి ఆలయ వేడుకను వైభవంగా నిర్వహించడం విశేషం.
[12:07]ఆలయ ఆవరణలో ఆగ్నేయ మూలాన యజ్ఞవాటిక నవగ్రహాల మందిరం విఘ్నేశ్వర స్వామి నాగేంద్ర స్వామి దక్షణా మూర్తి స్వామి వార్లను ప్రతిష్టించారు.
[12:28]ఈ ఆలయంలో మూల విరాట్ లింగాకారంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా లేని విధంగా శివలింగం పక్కనే పార్వతీదేవి సుందర ముఖారవిందంతో అభయ హస్తంతో కొలువుతీరి ఉంటుంది. అనునిత్యం అర్చన అభిషేకాలతో పాటు రుద్రాభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతుంటాయి. కార్తీక మాసంలో ఆలయ ఆవరణ మొత్తం భక్తులతో నిండిపోయి శోభాయమానంగా ఉంటుంది. ఈ దేవదేవుని కల్యాణోత్సవం అత్యంత విశేషంగా జరుపుకుంటారు. రథోత్సవంలో మొత్తం గ్రామస్థులు పరిసర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి పాల్గొంటారు. ఎదురుకోలు ఉత్సవంలో వందలాది మంది భక్తులు చిన్న కాగడాలు పట్టుకొని ఊరేగింపుగా జరిగే దీపోత్సవం దేదీప్యమానంగా ఉంటుంది. అలాగే స్వామి వారికి పల్లకి సేవ నంది వాహనంపై ఊరేగింపు ఉత్సవాలు విశేషమైనవి.
[13:47]ఈ దేవాలయాన్ని 206వ సంవత్సరంలో ప్రతిష్టించారు. చాలుక్య దేవరాయులు గారు ఈ స్వామి వారి పేరు రాజరాజనరేంద్ర స్వామి వారు. ఈ దేవాలయానికి ఎంతో ప్రాచస్య ఉంది. ఈ దేవాలయంలో స్వామి వారి అభిషేకాలు కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయానికి భక్తులు సుపరితంగా స్వామి వారిని కొలుచుకున్న వారికి కోరిన ఫలం సృష్టిస్తూ ఉంటాయి. నేను మా నాన్నగారు మా పూర్వీకుల నుంచి ఈ దేవాలయాన్ని అర్చకత్వం చేస్తూ ఉన్నాము. ఈ దేవాలయంలో ప్రతి సోమవారం అభిషేకము అమ్మవారి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. కొణకంచి ప్రాంతం ఆది నుండి అనేక మంది రాజ్యపాలకులచే అభివృద్ధి చెంది సస్యశామలమైంది. ఈ ఆలయం నిర్మించిన ఆ నాటి రాజవంశాల వారు ఆలయానికి 14 ఎకరాల మెట్ట, నాలుగు ఎకరాల మాగాణి భూములను మాన్యంగా కేటాయించినట్లు కొణకంచి గ్రామంలో లభ్యమైన శిలా శాసనాలు తెలుపుతున్నాయి. ఆ భూముల సాగు నుండి వచ్చే ఆదాయం భక్తుల విరాళాలతో శ్రీ రాజనరేంద్ర స్వామి వారికి అనునిత్యం వైభవ పూజాదులు ఉత్సవ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులు. ఆ రోజుల్లోనే శంకరాచార్యుల వారు కూడా బ్రతికి ఉన్న దాన్ని కట్టించినట్లుగా ఈ ఆ ఊర్లో ఉన్నటువంటి లైబ్రరీల పుస్తకాల ద్వారా చదువుకుంటే తెలిసింది. మరి వారికి చరిత్ర కొణకంచి చరిత్ర కట్టించేటువంటి మా ఊరు గ్రామస్థులు కొణకంచి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఎండ్రం రాశారు. దాని ప్రకారం చూసుకున్నా గాని ఈ దేవాలయం 806 ఆ ప్రాంతంలో కట్టినట్లుగా ఈ శివాలయానికి ఉంది. మరి దాని పూర్వం పేరు శ్రీకంఠుడు అనే పేరు ఉండేది. మా అబ్బాయి మా గురు కృష్ణమూర్తి దేవాలయంలో ప్రతిష్టించారు. కచ్చి ఇదే గుళ్ళలో మా ఊరు ఈ గ్రామానికి ఎంతో మంది సేవ చేసిన తర్వాత నాగిరెడ్డి అనే ఒక అయ్యి గారు వస్తారు. ఆయనే ఆరు సంవత్సరాలు క్రితం ఆయన వేసి అక్కడ పెట్టి కర్రపెట్టెలు పెట్టి దేవాలయం కట్టారు. తర్వాత ఇటువంటి మహానుభావులు ఎంతో సాయంతోనే గుడి డెవలప్ అయింది.
[16:40]ఆయగా ఉంది నా కూడు పూసేసి ఏం చేస్తున్నా అంటే శివాలయంలో ప్రశాంతంగా ఉందండి అక్కడ మంచి ప్రసిద్ధి అయిన శివాలయం చరిత్రగా ఉంది. ఇవన్నీ బాగా అనుభవాలు అండి నాకు అంటే అన్ని మర్చిపోయినాను అనుకోవచ్చు.
[17:00]నాతో పాటు నా కుటుంబం కూడా ఎక్కువగా సేవ శివానే వస్తుంది.
[17:14]నేను చేసుకొస్తున్నాను మా అమ్మగారి పేరు కమలమ్మ గారు అండి. వారి వయసు 80 సంవత్సరాలు పైబడ్డాయి వారికి రాత్రిపూట నిద్రపట్టక చాలా మంది మేము డాక్టర్లను సంప్రదించుకుని నిద్రమాతలు వాడటం అన్ని కూడా జరిగింది జరిగింది. కానీ ఒక మనసు నిండా ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఆ ఈ ఆలయంలో ఉన్నటువంటి మా శివాలయంలో ఉన్నటువంటి శివుని ఆరాధించడం ద్వారా అక్కడ విభూదిని మరి దాదాపుగా 0.1 మాత్రలు వేసుకున్నా గాని కాంపోజిషన్ నిద్ర ఈ దేవాలయంలో ఆ శివుడు యొక్క విభూదిని రోజు కూడా నుదుటను ధరించడం ద్వారాగా చాలా స్వస్థతను పొందింది. ఇది యదార్థంగా జరిగినటువంటి సంఘటన. మన దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా స్వామి వారి యొక్క కళ్యాణం శివరాత్రి రోజున జరుగుతుంది. మరి ఈ యొక్క ఆలయం ప్రతిష్టించినటువంటి మరి పురాణం నుంచి కూడా కార్తీక సోమవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున మూడు రోజులు కూడా స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు మూడు రోజులు సిత్త చెట్లు మరి ఆరు ఎకరాలు ఊరికి హైస్కూల్ పక్కన ఉంది. దాని మీద ఆదాయం వచ్చి ఎటువంటిది ఆదాయం లేదు. మరి దాన్ని చింతచెట్లు ఎప్పుడో వేసినవి కాబట్టి వాటి పని చెట్లు అన్ని అవి అయిపోయింది కూలిపోతున్నాయి చెట్లు కూడా. మరి యొక్క మాగాణి ఇది చెరువుకు మీద ఆధారపడినటువంటి మాగాణి భూమి ఇది. మరి కాలువలు ఎటువంటి కాలువలు కాదు చెరువు నిండితేనే నాటు పడుతుంది. 15 ఎకరాల మెట్ట సాలు. మాకు ఐన ఇడుముళ్ళూ కూడా ఈ దేవాలయంలోనే జరుగుతూ ఉంటాయి. ఎదురుకలు రోజొక అవతారంతో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఉదయం సాయంత్రము పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చివరి రోజున అమ్మవారిని నిమజ్జనానికి ఊరేగింపుతో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నా పేరు నట్టం నరసింహారావు. గ్రామ పెద్ద కాపుని. మాకు వంశపారపర్యంగా వచ్చినటువంటి పెద్దర్థత్వంతో గ్రామంలోని కార్యక్రమాలు చేస్తా ఉంటాము. గ్రామ బుట్టరాయి అంకమ్మ దేవత, గంటలమ్మ దేవత, ముత్యాలమ్మ దేవత, వీటన్నిటికీ కూడా పూజాధికాలు నిత్య నిత్య దీపారాధనతో పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఉగాది నాడు ఉగాది అనగా నూతన సంవత్సరం అది నాడు ఉగాది నాడు గ్రామస్థులందరం కలిసి గ్రామస్తులందరూ సహకారంతో అందరం కలిసి మేలదాలాలతో బోట్రాయికి అంకమ్మ తల్లికి గంటలమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి పూజాధికారాలు నిర్వహించి పొంగళ్ళు సమర్పించి గ్రామం అంతా మేలదాలాలతో తేనే పొంగళ్ళు చేసి తిరిగి వచ్చి ఈ శివాలయంలోకి వచ్చి కూర్చుని సాయంత్రం 5 గంటల కల్లా ఈ శివాలయానికి వచ్చి కూర్చుని గ్రామస్థులందరం కూడా పంచాంగ శ్రవణం విని అందరూ కూడా పంచాంగ శ్రవణం విని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా సంతోషంగా కొత్త పటలు కట్టుకొని వచ్చి తీర్థప్రసాదాలు తీర్చుకొని అందరూ కూడా బాగా ఉత్సాహంగా ఇంటికి వెళ్లిపోతారు. ఈ ఆలయ అభివృద్ధికి గతతరం ఈతరం గ్రామ పెద్దలు కాకుమాను రామకోటేశ్వరరావు, కనగాల పున్నయ్య, కనగాల వెంకటేశ్వర్లు, సాతులూరి రాఘవయ్య, మానుకొండ సీతారామయ్య, కక్కెర లచ్చయ్య, చిన్నం పురుషోత్తమరావు, చిన్నం మార్కండేయరావు, కొత్తపల్లి శేషగిరి రావు, కొణకంచి బ్రదర్స్ నలబోతు తిరుపతమ్మ, పెదకాపు నెట్టం నరసింహారావు, నెట్టం శ్రీనివాస్ ఎంతో కృషి చేశారు.



